ట్రేడింగ్–డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ సైబర్ మోసాలు: ₹3.46 కోట్లు కొట్టేసిన ముఠా, 4 మంది అరెస్ట్

🔴 సైబర్ మోసాలు: వారం రోజుల్లో 14 కేసులు – 23 మంది అరెస్ట్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆన్‌లైన్ మోసాలను చేధించారు. వారం రోజుల వ్యవధిలో 14 కేసులు నమోదు చేసి 23 మందిని అరెస్ట్ చేశారు. 📌 కేసు–1: ట్రేడింగ్ / IPO పేరుతో ₹2.90 కోట్ల మోసం 📌 కేసు–2: “డిజిటల్ అరెస్ట్” స్కామ్ – 74 ఏళ్ల వృద్ధురాలికి షాక్ 🥛 మదర్ డైరీలో రాజీనామాల పరంపర

Read More

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసం: హైదరాబాద్ యువకుడిని 14.34 లక్షలు గుంజిన నెట్వర్క్

హైదరాబాద్‌లో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించి సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తిని రూ. 14.34 లక్షలు దోచుకున్నారు. కాచిగూడకు చెందిన యువకుడిని మొదట WhatsApp ద్వారా సంప్రదించిన నేరగాళ్లు, తాము “పైరసీ DMA ట్రేడింగ్ ప్రతినిధులు” అని చెప్పుకున్నారు. బాధితుడిని ప్రత్యేక గ్రూపులో చేర్చి పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. వారి నమ్మకాన్ని పొందేందుకు యాప్‌లో లాభాలు వచ్చినట్లుగా…

Read More

దేశంలో సైబర్ నేరాల ఆరాటం: ట్రాకింగ్ సిస్టమ్ లోపం, ప్రభుత్వాల నిర్లక్ష్యం… ఏడాదిలోనే ₹22,000 కోట్లు స్వాహా

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకూ అదుపు తప్పుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో డీప్ ఫేక్ వీడియోలు, పెట్టుబడుల పేరుతో మోసాలు, డిజిటల్ అరెస్టుల బెదిరింపులు, లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, ఫేక్ సైట్‌ల ద్వారా ప్రజలను దోచేస్తున్న ఘటనలు భారీగా పెరిగిపోయాయి.అయితే ఈ నేరాలను అరికట్టడానికి అవసరమైన ఏకైక జాతీయ సైబర్ ట్రేసింగ్ సిస్టమ్ లేకపోవడం ఇప్పుడు దేశ భద్రతకే ఒక పెద్ద సవాలుగా మారింది. ◼ ఒకే ఏడాదిలో ₹22,000 కోట్లు మోసం! ఇండియా సైబర్ క్రైమ్…

Read More