సాయి ఈశ్వర్ మృతి పై బీసీ సంఘాల ఆందోళన : తీన్మార్ మల్లన్న సహా పలువురి అరెస్ట్

మెడిపల్లిలో తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకుని అగ్ని పెట్టుకున్న సాయి ఈశ్వరాచారి, గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అనంతరం వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా పోచారం గ్రామానికి చెందిన సాయి ఈశ్వర్ కుటుంబ పోషణ కోసం నగరానికి వచ్చి జగద్గిరిగుట్టలో నివసిస్తూ క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరణ వార్త తెలిసిన వెంటనే…

Read More

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రెడీ… కానీ బీసీ రిజర్వేషన్లపై పెద్ద దుమారం: హైకోర్టు, క్యాబినెట్ కీలకం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల గెజిట్లు అన్ని జిల్లాల నుంచి పంచాయతీ రాజ్ కమిషనరేట్‌కి చేరాయి. జిల్లా పంచాయతీ అధికారులు మూడు సెట్ల గెజిట్లు, జిరాక్స్ కాపీలు, పెన్‌డ్రైవ్ డేటా సమర్పించడంతో ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. పీఆర్ అధికారులు పరిశీలించిన తరువాత ఒక్కో సెట్ కాపీని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)కి పంపించారు. దీంతో ఎన్నికల నిర్వహణ బాధ్యత పూర్తిగా SEC చేతుల్లోకి వెళ్లింది. అధికారిక సమాచారం…

Read More