కవిత ‘జనం బాట’తో తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఊపు: ప్రజల పక్షాన తెలంగాణ జాగృతి ధ్వనీ

తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తెలంగాణ జాగృతి నేత కల్వకుంట్ల కవిత చేపట్టిన ‘జనం బాట’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకుని, సమాజంలోని వివిధ వర్గాలు — యువత, మహిళలు, కూలీలు, రైతులు — ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ యాత్ర లక్ష్యమని జాగృతి ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. కవిత చేపట్టిన ఈ పథకం ప్రజానికం నుంచే రూపొందిందని, ఇది ఎన్నికల రాజకీయాల కోసం కాదని ఆయన స్పష్టం…

Read More