పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై విమర్శలు: రాజకీయ పరిపక్వత లేకపోవడమే కారణమా?

తెలుగు రాష్ట్రాల మధ్య సహజమైన అనుబంధం ఎన్నాళ్లనుంచో కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాలుగా విభజన జరిగినా కూడా భాష, సంస్కృతి, భావజాలం ఒక్కటే. అయితే, ఇటీవల పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక రాజకీయ వ్యాఖ్య రెండు రాష్ట్రాల ప్రజల్లో అసంతృప్తికి కారణమైంది. రాజకీయ అనుభవం పెరుగుతున్న తరుణంలో అలాంటి వ్యాఖ్యలు రావడం పలువురు నాయకులు, ప్రజలు బాధ్యతారాహిత్యంగా చూస్తున్నారు. తెలంగాణ భావజాలాన్ని అర్థం చేసుకోలేకపోవడమేనా? పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్‌లో Telangana ప్రజల భావనపై అవగాహన లేకపోవడం స్పష్టంగా కనిపించిందని…

Read More

తెలంగాణను అవమానించారా? పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడిన యువకుడు!

తెలంగాణ వాళ్లపై కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ మాటలు ఇప్పుడు పెద్ద దుమారానికి దారితీశాయి. Telangana ప్రజలపై “నరదృష్టి” అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యలపై చాలా మంది ఆగ్రహంతో స్పందిస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను —తెలంగాణ వాళ్ల కళ్ళు అంత చెడ్డవి అయితే, మీరంతా హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నారు? హైదరాబాద్‌లో మీ వ్యాపారాలు, మీ జీవనం, మీ సినిమా షూటింగ్‌లు, మీ ఆస్తులు — ఇవన్నీ ఇక్కడే కదా? 👉 ఇక్కడ బిజినెస్ చేసుకోవాలి,👉 ఇక్కడ…

Read More

రాజయ్యపేట మత్యకారుల పోరాటానికి బలంగా అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ — “ఇది శివారాధన కంటే పవిత్రమైన సేవ”

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట గ్రామం మళ్లీ రాష్ట్ర రాజకీయ చర్చల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ గ్రామంలో మత్యకారులు ఎదుర్కొంటున్న అన్యాయం, ప్రభుత్వ అణచివేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజయ్యపేట గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం చేశారు —

Read More

ఆత్మనిర్భర్ భారత్‌లో ఏపీ కీలకం: కర్నూల్‌లో మోదీ శంకుస్థాపనలు, చంద్రబాబు–పవన్‌ల నేతృత్వంలో అభివృద్ధి పరుగులు

కర్నూల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ స్థాయిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మొత్తం ₹13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. మోదీ తన ప్రసంగంలో “ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే భారతదేశ అభివృద్ధే” అని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధి కీలకమని, ఢిల్లీ–అమరావతి కలిసి ప్రగతిని పరుగులు తీయిస్తున్నాయని అన్నారు. మోదీ మాట్లాడుతూ, “డబుల్ ఇంజిన్ సర్కార్ తో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమర్థ నేతృత్వంలో ఏపీ ముఖచిత్రం మారుతోంది” అని ప్రశంసించారు….

Read More