జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు — అవసరమా? ప్రజలకు ఇబ్బందులా?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి రోజురోజుకీ పెరుగుతోంది. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బరిలోకి దిగడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఐదు రోజుల పాటు రోడ్ షోలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. అయితే ఈ రోడ్ షోల అవసరం ఉందా అనే ప్రశ్నలు ప్రజలలో వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోసం పనిచేయడమే తన ప్రాధాన్యత కావాలి కానీ ఎన్నికల కోసం తిరిగి…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మాగంటి సునీత విజయం – కేసీఆర్ పునరాగమనానికి మొదటి అడుగు: బిఆర్ఎస్ నేత

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు ఉత్సాహంగా స్పందించారు. స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో ఏర్పడిన ఖాళీని పూడ్చేందుకు ఆయన సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ గారిని అభ్యర్థిగా ప్రకటించారు. పార్టీ తరఫున మాట్లాడిన నాయకులు పేర్కొంటూ, “మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి పేదలకు, బలహీన వర్గాలకు విశేష సేవలు అందించారు. ఆయన స్థానంలో సునీత గారిని అభ్యర్థిగా నిలబెట్టడం కుటుంబానికి, ప్రజలకు అండగా నిలబడాలనే…

Read More

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో నిరుద్యోగుల స్వరంగా బరిలోకి – కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు కొత్త మలుపు వచ్చింది. నిరుద్యోగులు స్వయంగా బరిలోకి దిగుతూ తమ ఆవేదనను ప్రజా వేదికగా మార్చుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ హామీలను నిలబెట్టుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిరుద్యోగుల ప్రతినిధి మాట్లాడుతూ – “కాంగ్రెస్ పార్టీని నమ్మి నిరుద్యోగులు బస్ యాత్రలు చేశారు, ఇంటింటికీ వెళ్లి ఓట్లు వేయించారు. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించింది. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒకటిన్నర నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. పోలీస్‌,…

Read More

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ ఓటు చోరికి పాల్పడుతోందా? బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలు తీవ్రం

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక వేడెక్కుతోంది. బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. “ఇయాల జూబ్లీ హిల్స్‌ బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికీ బైబై ఎలక్షన్ అవుతుంది” అంటూ పార్టీ నాయకులు తెలిపారు. వారిచే వెల్లడించిన వివరాల ప్రకారం, కాంగ్రెస్ అభ్యర్థి 20–30 వేల దొంగ ఓట్లు నమోదు చేయించుకున్నారని, ఒకే ఇంట్లో 50 నుండి 70 ఓట్లు ఉన్నట్లు ఆధారాలతో సహా బయటపెట్టామని బీఆర్‌ఎస్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. “246, 251, 253 బూత్‌లలోనే అనేక అనుమానాస్పద…

Read More

నవీన్ యాదవ్ వ్యాఖ్యలపై వివాదం – పీజీఆర్‌పై “నాన్ లోకల్” వ్యాఖ్యను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్

హైదరాబాద్ రాజకీయాల్లో కొత్త వివాదం చెలరేగింది. అభ్యర్థి నవీన్ యాదవ్ ఒక ఇంటర్వ్యూలో పీజీఆర్ గారిని “నాన్ లోకల్” అని వ్యాఖ్యానించడంతో ఆ వ్యాఖ్యలు తీవ్ర ప్రతిస్పందనకు దారి తీశాయి.టిజీఆర్ గారి అభిమానులు, తెలంగాణా నేతలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ నవీన్ యాదవ్ వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు. వారు పేర్కొంటూ – “పీజీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆరాధనీయ నాయకుడు. ఆయనను ‘నాన్ లోకల్’గా అభివర్ణించడం బాధాకరం. రాహుల్ గాంధీ యూపీ నుంచి వచ్చి కేరళలో…

Read More