జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక: కాంగ్రెస్–బీఆర్‌ఎస్ మధ్య గట్టి పోరు, చివరి నిమిషం వరకు ఉత్కంఠ!

జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక వేడెక్కింది. ప్రాంతాల వారీగా చూస్తే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ ప్రాతినిధ్యం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, కొంతమంది పట్టణ ఓటర్లలో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎర్రగడ్డ, రహమత్‌నగర్ వంటి ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. రహమత్‌నగర్‌లో బీఆర్‌ఎస్ 48%, కాంగ్రెస్ 44%, బీజేపీ 6% శాతం వరకు ఉంది. అదే సమయంలో బోరబండ, శేక్‌పేట్ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ఉంది — బోరబండలో కాంగ్రెస్ 47%, బీఆర్‌ఎస్…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అజారుద్దీన్ కి మంత్రి పదవి చర్చ – కాంగ్రెస్ వ్యూహం మైనారిటీ ఓట్లపై ఫోకస్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాజకీయాల్లో వేడి చెలరేగింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మైనారిటీ ఓట్లను ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నేత మొహమ్మద్ అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే వార్తలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ముందుగా అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా నియమించి, అనంతరం మంత్రివర్గంలో చేర్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నిర్ణయం ద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మైనారిటీ…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: బిఆర్ఎస్ ఆత్మవిశ్వాసం, కాంగ్రెస్–బిజెపి పై విమర్శలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మూడు పార్టీలు — బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి — అన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లో చురుకుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఉపఎన్నిక రాబోయే సార్వత్రిక ఎన్నికలకు దిశానిర్దేశం చేసే కీలకమైన ఎన్నికగా భావిస్తున్నారు. బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు మల్లెపాక యాదగిరి మాట్లాడుతూ, “జూబ్లీహిల్స్ ఎన్నిక అనివార్యంగా వచ్చినప్పటికీ, మాగంటి గోపీనాథ్ గారి సేవలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి. ఆయన సతీమణి మాగంటి సునీత గారికి ప్రజల అండ…

Read More

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం ఖాయం – పవన్ రెడ్డి వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పవన్ రెడ్డి గారు ఓకే టీవీతో మాట్లాడారు. ప్రస్తుతం మూడు పార్టీలు — కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ — ప్రజాక్షేత్రంలో బలంగా పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.పవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల తీర్పు బిఆర్ఎస్ వైపే వుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లో తీవ్ర అసహనాన్ని కలిగించాయని, జూబ్లీహిల్స్ అభివృద్ధి పేరుతో చివరి నిమిషంలో వాగ్దానాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై ప్రజలు…

Read More

కీర్తి లతా గౌడ్ ఘాటు స్పందన: మహిళల గౌరవంపై రాజకీయాలు దారుణం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత భర్త గోపన్న మరణం సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ కీర్తి లతా గౌడ్ గారు. “చావు అనేది ఎవరి చేతిలో ఉండదు. ఒక మహిళ తన భర్తను కోల్పోతే ఆవేదన సహజం. దానిని రాజకీయంగా ఉపయోగించడం దారుణం,” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిస్టర్ల వ్యాఖ్యలపై కూడా స్పందిస్తూ, “మహిళల పట్ల కనీస…

Read More