అంగరంగ వైభవంగా మేడారం జాతర తొలి ఘట్టం: గద్దెపైకి చేరుకున్న సార్లమ్మ

లక్షలాది మంది భక్తుల ఎదురుచూపుల నడుమ మేడారం మహాజాతర తొలి ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. బుధవారం ఆదివాసీ సంప్రదాయాల మధ్య సార్లమ్మ గద్దెపైకి చేరడంతో జాతర ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కన్నేపల్లిలోని సార్లమ్మ గుడి నుంచి బుధవారం సాయంత్రం 7 గంటల 38 నిమిషాలకు సార్లమ్మ బయలుదేరగా, జంపన్న వాగు వద్దకు రాత్రి 8 గంటల 48 నిమిషాలకు చేరుకుంది. అక్కడి నుంచి అశేష భక్తజనం మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి మేడారంలో గద్దెపై ప్రతిష్ఠించారు. ఈ ఘట్టానికి…

Read More