కవిత వ్యాఖ్యలపై మాధవరం కృష్ణారావు ఫైర్ — “నువ్వు జైలుకి ఎందుకు వెళ్లావో చెప్పు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ నాయకులపై కవిత చేసిన విమర్శల నేపథ్యంలో మంగళవారం అతను మీడియాతో మాట్లాడారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మల్లారెడ్డి, కూకట్పల్లి, కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యేలపై కవిత చేసిన ఆరోపణలను కృష్ణారావు తప్పుబట్టారు. “బంగారు తెలంగాణ పేరుతో ప్రజలకు లాభం ఏమీ లేదు… కానీ కొందరు నాయకులు మాత్రం బాగా సంపాదించుకున్నారు అని నిన్న కవిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు” అని…

Read More