ఎర్రవెల్లిలో కేసీఆర్ కీలక సమావేశం.. బీఆర్ఎస్ సభ్యత్వాలకు డిజిటల్ ఫిల్ట్రేషన్!
కే చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్లో నిర్వహించిన కీలక సమావేశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించినట్టుగా సమాచారం. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపైనే ఈ సమావేశంలో ప్రధాన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేసీఆర్ తీసుకున్న ప్రధాన నిర్ణయం ఏమిటంటే.. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ మొత్తాన్ని…

