పేదవాడి ఆత్మగౌరవానికి కాంగ్రెస్ అండ: నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం, ఇంకా మూడు విడతలు ఇస్తాం – మంత్రి స్పష్టం
గత రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడికి అండదండలుగా నిలిచే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి స్పష్టం చేశారు. గత పాలనలో పేదవాడికి ఆత్మగౌరవంగా ఉండే ఇంటిని కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్షల కోట్ల కమిషన్ల రాజకీయాలు జరిగాయే తప్ప పేదవాడికి ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలోనే నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను…

