కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ మధ్య PPT వార్‌.. అసెంబ్లీ నుంచి తెలంగాణ భవన్‌ వరకూ పవర్‌పాయింట్‌ రాజకీయాలు

కాంగ్రెస్‌.. బీఆర్‌ఎస్‌ మధ్య PPT వార్‌.. ఇవాళ పోటాపోటీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లునీళ్లు నిప్పులు అవుతున్నాయి. లెక్కలే అస్త్రాలు అవుతున్నాయి. తెలంగాణ గట్టు మీద పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ వార్‌ నడుస్తోంది. అసెంబ్లీలో ప్రభుత్వం PPTకి సిద్ధమైంది. ఇందుకోసం పోటీగా BRS కూడా PPTకి రెడీ అయింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాడీవేడి రచ్చ మొదలైంది. నీళ్లు నిప్పులుగా మారుతున్నాయి. ఏకంగా పోటా పోటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్…

Read More

కేసీఆర్ అయిపోయిన చరిత్రేనా? కృష్ణాజలాలు, విభజన హామీలపై రేవంత్ రెడ్డికి స్ట్రెయిట్ ప్రశ్నలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించే వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. కేసీఆర్‌ను “అయిపోయిన చరిత్ర”గా అభివర్ణిస్తూ, ఆయన పదేళ్ల పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు వినిపించాయి. ఉద్యమకారులను పక్కన పెట్టడం, కృష్ణాజలాల వాటా తేల్చలేకపోవడం, జగన్‌తో కలిసి రాజకీయ లాభాల కోసం వ్యవహరించారన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని, అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను గద్దె దించారని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీలపై నమ్మకంతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన…

Read More

కేసీఆర్ అయిపోయిన చరిత్రేనా? కృష్ణాజలాలు, విభజన హామీలపై రేవంత్ రెడ్డికి స్ట్రెయిట్ ప్రశ్నలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించే వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. కేసీఆర్‌ను “అయిపోయిన చరిత్ర”గా అభివర్ణిస్తూ, ఆయన పదేళ్ల పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు వినిపించాయి. ఉద్యమకారులను పక్కన పెట్టడం, కృష్ణాజలాల వాటా తేల్చలేకపోవడం, జగన్‌తో కలిసి రాజకీయ లాభాల కోసం వ్యవహరించారన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని, అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను గద్దె దించారని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీలపై నమ్మకంతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన…

Read More

కేసీఆర్ అయిపోయిన చరిత్రేనా? కృష్ణాజలాలు, విభజన హామీలపై రేవంత్ రెడ్డికి స్ట్రెయిట్ ప్రశ్నలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించే వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. కేసీఆర్‌ను “అయిపోయిన చరిత్ర”గా అభివర్ణిస్తూ, ఆయన పదేళ్ల పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు వినిపించాయి. ఉద్యమకారులను పక్కన పెట్టడం, కృష్ణాజలాల వాటా తేల్చలేకపోవడం, జగన్‌తో కలిసి రాజకీయ లాభాల కోసం వ్యవహరించారన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని, అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను గద్దె దించారని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీలపై నమ్మకంతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన…

Read More

అసెంబ్లీ సెషన్లకు కేసీఆర్ డుమ్మా? ఆరు రోజుల కీలక సమావేశాలపై పెరుగుతున్న ప్రశ్నలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. దాదాపు ఆరు రోజుల పాటు, జనవరి 7వ తేదీ వరకు కొనసాగనున్న ఈ సమావేశాలు రాజకీయంగా అత్యంత కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం—బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నదే. ఇప్పటికే మొదటి రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ కేవలం ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు సభలో ఉండి వెళ్లిపోయారు. ఆ రోజు పెద్దగా చర్చకు వచ్చే…

Read More

కేసీఆర్ అసెంబ్లీకి వస్తే భయమా? ఆయన చేసిన ద్రోహాలపై చర్చకు సిద్ధమే – కాంగ్రెస్ నేత ఇంద్రా శోభన్

ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌, అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అలాగే కేటీఆర్ స్పందనపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇంద్రా శోభన్ తీవ్ర స్థాయిలో బిఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తానంటూ చేస్తున్న ప్రకటనలపై స్పందించిన ఆమె, ఒక ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడం ఆయన బాధ్యత అని స్పష్టం చేశారు. రెండు…

Read More

అవినీతి కేసుల్లో ఇద్దరు మంత్రులు జైలుకే: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

అవినీతి కేసుల్లో ఇద్దరు మంత్రులు జైలుకి వెళ్లడం ఖాయం: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులు అవినీతి కేసుల్లో తప్పకుండా జైలుకు వెళ్లనున్నారని ఆయన స్పష్టం చేశారు. చట్టంలోని లొసుగులను ఆశ్రయించుకొని ఆ ఇద్దరు మంత్రులు వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు….

Read More

రెండేళ్ల పాలనపై ప్రజల ప్రశ్నలు: సహకార ఎన్నికలకు ఎందుకు భయం? కేసుల లీక్‌లతో కాలక్షేపం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవాలు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించలేకపోయాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కాలికి బల్బం కట్టుకొని జిల్లాల వారీగా తిరిగినా, స్థానికంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలను బెదిరించే ధోరణి కనిపించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 🏠 పథకాలు రాకపోతాయని బెదిరింపుల ఆరోపణలు ఇందిరమ్మ ఇండ్లు రావు, ఫలానా పథకం ఇవ్వం అంటూ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను బెదిరించారని విమర్శలు…

Read More

రేవంత్ రెడ్డి నిశ్శబ్దం ఎందుకు? — కృష్ణా నీళ్లపై రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం ఎక్కడ?

తెలంగాణ జలవనరులపై మళ్లీ చర్చ మొదలైంది. కృష్ణా నదీ జలాల పంపిణీపై కర్ణాటక, మహారాష్ట్ర స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో, తెలంగాణ ప్రభుత్వం మాత్రం మౌనం వహించడం వివాదాస్పదంగా మారింది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం “మేము 112 టీఎంసీల కృష్ణా నీటిని ఆపుకుంటాం” అని కేంద్రానికి లేఖ రాయగా, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా “మాకు వరద జలాలపై ప్రాజెక్టులు కట్టుకునే హక్కు ఇవ్వాలి. నియమ నిబంధనలు వర్తిస్తే మేమూ కట్టుతాం” అని స్పష్టం చేసింది. దీనితో రెండు…

Read More