న్యాయం కావాలి అంటూ హైదరాబాద్లో ఆందోళనలు… నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్
హైదరాబాద్ నగరంలో ఇటీవల జరిగిన ఘటనపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు, పలు ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గత ఐదు రోజులుగా డీజీపీ కార్యాలయం వద్ద, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా బాధితులు మరియు సంఘాల ప్రతినిధులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరియు సంబంధిత మంత్రులు ఇప్పటివరకు స్పష్టమైన స్పందన ఇవ్వకపోవడం బాధాకరమని ఆందోళనకారులు పేర్కొన్నారు….

