నందీనగర్ విచారణ, బీఆర్ఎస్ ఆందోళనలు: కాంగ్రెస్ వైఫల్యాలపై మళ్లీ మంట పెట్టిన కేసీఆర్ అంశం

ఫోన్ టాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఫార్మ్ హౌస్ నుంచి నందీనగర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ భారీ నిరసనలు చేపట్టింది. అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి కేసీఆర్‌కు సంఘీభావం ప్రకటించాయి. నందీనగర్‌లో కొన్ని గంటల పాటు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారని సమాచారం. తెలంగాణ ఉద్యమానికి రూపకల్పన చేసిన ఇదే ఇంట్లో, ఇదే గదిలో విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని…

Read More

నల్గొండ బీజేపీలో ఆధిపత్య పోరు: వాజ్‌పేయి జయంతి వేదికగా నాయకుల మధ్య ఘర్షణ

నల్గొండ బీజేపీలో ఆధిపత్య పోరు: వాజ్‌పేయి జయంతి వేదికగా నాయకుల మధ్య ఘర్షణ నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి సందర్భంగా గురువారం నల్గొండలో నిర్వహించిన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం ఘర్షణకు దిగారు. చొక్కాలు పట్టుకోవడం, కుర్చీలు విసరుకోవడం, ఒక దశలో పిడిగుద్దుల వరకు పరిస్థితి చేరుకోవడంతో అక్కడ…

Read More

జీవన్ రెడ్డి ఆగ్రహం – కాంగ్రెస్‌పై తీవ్ర విరుచుకుపడ్డ సీనియర్ నేత

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు మరింతగా ముదురుతున్నాయి. సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జీవన్ రెడ్డి మాట్లాడుతూ, “ఇప్పుడు కాంగ్రెస్‌లో నిజమైన కార్యకర్తలకు విలువ లేదు. మేము చెప్పిన మాటకు ప్రాధాన్యం లేదు. ఇప్పుడు రేవంత్ సిటంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. మొత్తం పార్టీ రేవంత్ పెత్తనంలో నడుస్తుంది” అని ఘాటుగా…

Read More