తీన్మార్ మల్లన్నపై మీడియా నేతల ఆగ్రహం: బీసీ నినాదాన్ని స్వార్థ రాజకీయాలకు వాడుతున్నారు
తీన్మార్ మల్లన్నపై మీడియా వర్గాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. బీసీ నినాదాన్ని అడ్డుపెట్టుకుని స్వార్థపూరిత రాజకీయాలు చేస్తూ జర్నలిస్టులు, మీడియా సంస్థలపై వరుసగా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వారు మండిపడ్డారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ వేదికగా మీడియా మిత్రులు ఈ వ్యాఖ్యలు చేశారు. రమ్యకృష్ణ, చిలుక ప్రవీణ్తో పాటు పలు మీడియా సంస్థలు, ముఖ్యంగా ఓకే టీవీ సహా కొన్ని ఛానళ్లను టార్గెట్ చేస్తూ కేసులు పెట్టడం వెనుక రాజకీయ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు….

