మునుగోడులో కొత్త మద్యం నిబంధనలు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయం ప్రశంసలు పొందుతోంది

మునుగోడు నియోజకవర్గంలో మద్యం అమ్మకాలపై ప్రత్యేక నిబంధనలు అమలు చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకు ఉదయం 10:00 గంటలనుంచి తెరుచుకునే వైన్ షాపులు, ఇకపై మధ్యాహ్నం 1:00 గంట తర్వాతే తెరుచుకోనున్నాయి. అంతేకాకుండా, పర్మిట్ రూమ్‌ల విషయంలో కూడా కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. ఇకపై సాయంత్రం 6:00 గంటల తర్వాతే మద్యం సేవించే వారికి ఎంట్రీ ఇవ్వనున్నారు. వైన్ షాపుల యజమానులు కూడా ఈ నిర్ణయానికి పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా…

Read More

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లిక్కర్ నియమాలపై వివాదం – ప్రభుత్వం సీరియస్‌గా

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లిక్కర్ నియమాలపై వివాదం – ప్రభుత్వం సీరియస్‌గా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల మద్యం విక్రయాలపై పెట్టిన కఠినమైన షరతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేశాయి. తన నియోజకవర్గంలో లిక్కర్ షాపులు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరవాలని, పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వకూడదని ఆయన నిర్ణయం తీసుకోవడం వివాదానికి దారి తీసింది. దీంతో వ్యాపారవేత్తలు స్థానికంగా టెండర్లు…

Read More