ఐడీపీఎల్ భూముల వివాదంపై విజిలెన్స్ ఎంక్వైరీ: కవిత–మాధవరం కృష్ణారావు మధ్య పరస్పర ఆరోపణలు
ఐడీపీఎల్ భూముల వివాదంపై విజిలెన్స్ ఎంక్వైరీ కవిత–మాధవరం కృష్ణారావు మధ్య పరస్పర ఆరోపణలు హైదరాబాద్లోని కోట్ల రూపాయల విలువైన ఐడీపీఎల్ భూముల వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కూకట్పల్లి పరిధిలోని సర్వే నెంబర్ 376లో ఉన్న భూముల అన్యక్రాంతంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమగ్ర విచారణ చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని, ఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణల నేపథ్యంలోనే…

