హార్వార్డ్‌లో సీఎం ఖరీదైన చదువులు… గురుకులాల్లో పాముకాట్లు: విద్యాశాఖ వైఫల్యంపై హరీష్ రావు ఘాటు విమర్శలు

తెలంగాణలో గురుకుల విద్యార్థుల దయనీయ పరిస్థితిపై మాజీ మంత్రి టి.హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని అశ్మిత పాముకాటుకు గురైన ఘటనపై స్పందించిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో విద్యాశాఖ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి హార్వార్డ్ యూనివర్సిటీకి వెళ్లి విదేశాల్లో ఫోటోలకు ఫోజులు ఇస్తుంటే, ఇక్కడ గురుకులాల్లో చదువుతున్న పేద విద్యార్థులు పాముకాట్లతో, కుక్కకాట్లతో ఆసుపత్రుల పాలవుతున్నారని హరీష్ రావు ఎక్స్…

Read More

రవాణా శాఖలో అవినీతి తిమింగలం.. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ వద్ద రూ.200 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి

రవాణా శాఖలో భారీ అవినీతి తిమింగలం వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) ఎం. కిషన్ నాయక్ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు భారీగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఆయన వద్ద ఉన్న ఆస్తుల బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ.200 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కిషన్ నాయక్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదుల…

Read More

పంజాయతీ రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం? – 27 మండలాల్లో ఒక్క గ్రామం కూడా దక్కని నేపథ్యంపై తీవ్ర ఆందోళన

తెలంగాణలో గ్రామ పంచాయతీ రిజర్వేషన్ కేటాయింపుల ప్రక్రియలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 46 ప్రకారం సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయి గెజిట్‌లు విడుదలయ్యాయి. అయితే, జిల్లాను యూనిట్‌గా తీసుకొని రొటేషన్ విధానం అమలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా 27 మండలాల్లో బీసీలకు ఒక్క గ్రామ సర్పంచ్ స్థానం కూడా రాలేదు. 🔹 ఎక్కువ ప్రభావితమైన జిల్లాలు ఈ మండలాల్లో బీసీలకు…

Read More

రేవంత్ రెడ్డి నిశ్శబ్దం ఎందుకు? — కృష్ణా నీళ్లపై రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం ఎక్కడ?

తెలంగాణ జలవనరులపై మళ్లీ చర్చ మొదలైంది. కృష్ణా నదీ జలాల పంపిణీపై కర్ణాటక, మహారాష్ట్ర స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో, తెలంగాణ ప్రభుత్వం మాత్రం మౌనం వహించడం వివాదాస్పదంగా మారింది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం “మేము 112 టీఎంసీల కృష్ణా నీటిని ఆపుకుంటాం” అని కేంద్రానికి లేఖ రాయగా, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా “మాకు వరద జలాలపై ప్రాజెక్టులు కట్టుకునే హక్కు ఇవ్వాలి. నియమ నిబంధనలు వర్తిస్తే మేమూ కట్టుతాం” అని స్పష్టం చేసింది. దీనితో రెండు…

Read More