మావోయిస్టుల మృతదేహాలు బూటకపు ఎన్కౌంటర్లు: హిడ్మా–శంకర్ హత్యలపై మావోయిస్టుల సెన్సేషన్ లేఖ”

ఆంధ్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన తాజా ఎన్కౌంటర్‌పై మావోయిస్టులు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇటీవల మారేడుమిల్లి–రంపచోడవరం పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లలో హతమైన మావోయిస్టులు ఎన్కౌంటర్‌లో కాకుండా అరెస్టు చేసి, చిత్రహింసలు పెట్టి చంపేశారని మావోయిస్టుల దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఆరోపించింది. డీకేఎస్‌జెడ్‌సీ పేరిట విడుదలైన లేఖలో, కామ్రేడ్ హిడ్మా, శంకర్ సహా మరో ఐదుగురు మావోయిస్టులను పోలీసులు నిరాయుధులుగా అరెస్టు చేసి, హత్య చేశారని స్పష్టం చేసింది. ఈ హత్యలు కచ్చితంగా బూటకపు ఎన్కౌంటర్లే అన్నది లేఖలో…

Read More

ఆపరేషన్ ‘కగార్’పై తీవ్ర విమర్శలు: మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌లపై విచారణ డిమాండ్

మధ్యభారత ప్రాంతంలో గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న ‘ఆపరేషన్ కగార్’ పేరుతో విస్తృత భద్రతా చర్యలు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్‌కు సంబంధించి ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసాయి. ముఖ్యంగా, ఇటీవల జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులను ముందే కస్టడీలోకి తీసుకున్నప్పటికీ అనంతరం హత్య చేసినట్టు ఆరోపణలు రావడం పెద్ద వివాదంగా మారింది. తాజాగా హిట్మా మరణం నేపథ్యంలో ఈ అంశం మరింత ఉత్కంఠ రేపింది. లొంగి వస్తానని వెల్లడించిన వ్యక్తిని తర్వాత…

Read More