పిల్లవాడి మృతి: హైదరాబాదు గేటెడ్ కమ్యూనిటీ లో భద్రతా నిర్లక్ష్యం

హైదరాబాదులోని నిజాంపేట్ వర్టెక్స్ ప్రైమ్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక చిన్న పిల్లవాడు స్విమ్మింగ్ పూల్లో మునిగి మరణించాడు. మూడున్నర సంవత్సరాల వయసున్న ఆ చిన్న బిడ్డకు సరైన భద్రతా ఏర్పాట్లు లేవు – సీసీటీవీ, గేట్, ఫెన్సింగ్, లేదా సెక్యూరిటీ గార్డు ఏదీ లేవని తల్లిదండ్రులు తెలిపారు. తల్లిదండ్రుల ప్రకారం, సమస్యలను మేము ముందే గుర్తించగా, కమ్యూనిటీ నిర్వాహకులు భద్రతా బాధ్యత తీసుకోలేదు. స్థానిక పోలీసులు సదరు సంఘటనలో మద్దతుగా నిలిచినప్పటికీ, భవనం యాజమాన్యం మరియు భద్రతా…

Read More

టీవీ డిబేట్‌లో అవమానం: యాంకర్ తీరు హృదయాన్ని కలిచేసిందన్న నేత

తనపై జరుగుతున్న విష ప్రచారాలు, పిచ్చి రాతలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఒక ప్రముఖ రాజకీయ నేత. ఇటీవల జరిగిన టీవీ డిబేట్‌లో తనను అతిథిగా కూడా గౌరవించకుండా, తాను జూమ్ ద్వారా పాల్గొంటున్న విషయాన్ని సైతం పట్టించుకోకుండా, “Get out from my debate” అంటూ పదే పదే అవమానించిన తీరు తన హృదయాన్ని కలిచివేసిందని అన్నారు. తాను ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక కీలక పార్టీకి జనరల్ సెక్రటరీగా, ప్రజల చేత ఎన్నికైన…

Read More

అసభ్య వ్యాఖ్యలు, మీడియా వికృతీకరణలతో రేప్ కల్చర్ పెరుగుతోంది: మహిళా–ట్రాన్స్‌జెండర్ జాక్ గ్రూప్ తీవ్ర విమర్శ

ఇటీవలి కాలంలో జరుగుతున్న టీవీ చర్చలు, సోషల్ మీడియా డిబేట్లు ఎంతగా వక్రీకరణకు గురవుతున్నాయో అందరికీ తెలిసిన విషయమేనని మహిళా–ట్రాన్స్‌జెండర్ జాక్ గ్రూప్ స్పష్టం చేసింది. ముఖ్యంగా రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత దాడులు, అసభ్య వ్యాఖ్యలు చేయడం, వాటిని మీడియా చిలవల పలవలుగా మార్చి ప్రసారం చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. సంధ్యారెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శ కాంగ్రెస్ పార్టీకి చెందిన సంధ్యారెడ్డి ఒక నటుడిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిగత…

Read More

ప్రశ్నించని ప్రజలే పాలకుల బలం..! తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎటు పోతుంది?

హాయ్ హలో అందరికీ నమస్తే…ఇది రాజకీయ విమర్శ కాదు – ఇది ఒక సాధారణ పౌరుడి ప్రశ్న. ఈరోజు మనం చూస్తున్న మీడియా, రాజకీయాలు, పాలన అన్నీ కలిపి చూస్తే ఒకే విషయం స్పష్టంగా అర్థమవుతుంది – ప్రజా సమస్యలు వార్తలే కావడం లేదు. ఎవరు ఎవరిని తిట్టారు, ఎవరు ఎవరిపై కామెంట్ చేశారు అన్నదే హెడ్‌లైన్. కానీ రోడ్లు, నిరుద్యోగం, జీతాలు, రైతుల సమస్యలు మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. నాలుగో స్థంభం ఎవరికి పనిచేస్తోంది? నిష్పక్షపాతంగా…

Read More

సభా సాంప్రదాయాలు దిగజారుతున్నాయి… భాషపై రాజకీయ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి: జాఫర్ హుసేన్

సభా సాంప్రదాయాలు, అధ్యక్ష గౌరవ మర్యాదలు, రాజకీయ భాషపై తెలంగాణ శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే శ్రీ జాఫర్ హుసేన్. రాజకీయ నాయకులందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ విమర్శలు, సద్విమర్శలు చేయాలని, కానీ భాషను దిగజార్చే విధంగా మాట్లాడడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు. సభా వేదికగా మాట్లాడుతూ జాఫర్ హుసేన్, “మనం అందరం రాజకీయ నాయకులమే. ఎవరైనా ఎదుటి వారిని గౌరవిస్తూ విమర్శలు చేయాలి. కానీ మాటల స్థాయిని దిగజార్చడం రాజకీయ లక్షణం కాదు,…

Read More

ఆర్టికల్ 21 ఉల్లంఘన: క్యూ న్యూస్ కార్యాలయం ముందు ఈశ్వరాచారి మృతి కేసులో ఫేర్ ఇన్వెస్టిగేషన్ డిమాండ్

హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనలో భాగంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (Right to Life & Right to Dignity) స్పష్టంగా ఉల్లంఘించబడిందనే ఆరోపణలు ఈశ్వరాచారి మృతి ఘటనలో తీవ్రంగా వినిపిస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఒక మీడియా సంస్థ అధినేతగా మాత్రమే కాకుండా, శాసనమండలి సభ్యుడు (ఎమ్ఎల్సీ)గా ఉండి కూడా ఈ ఘటనను అడ్డుకోలేకపోయాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈశ్వరాచారి అనేకసార్లు క్యూ న్యూస్ కార్యాలయానికి వెళ్లినట్టు, అక్కడ జరిగిన సంఘటనలపై సీసీటీవీ ఫుటేజ్ మొత్తం…

Read More