నేషనల్ హెరాల్డ్ నిరసనలు నుంచి ఎమ్మెల్యేల జంప్ డ్రామా వరకు.. సీఎం ప్రెస్మీట్పై పెరిగిన ప్రశ్నలు
ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు పలు కీలక మలుపులు తిరిగాయి. నేషనల్ హెరాల్డ్ కేసుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలు, ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై అభ్యంతరాలు, పంచాయతీ ఎన్నికల ఫలితాలు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన ఆకస్మిక ప్రెస్మీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. నిన్న నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన ఈడీ చర్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. అదే సమయంలో…

