ఎమ్మెల్యేల మీటింగ్లు, అంతర్గత తిరుగుబాటు సంకేతాలు: ప్రజల్లో నమ్మకం కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి రోజు రోజుకీ బహిరంగమవుతోంది. ఒక ఎమ్మెల్యే 30 మంది ఎమ్మెల్యేలను, మరో కీలక మంత్రి 15 మంది ఎమ్మెల్యేలను విడివిడిగా కూడబెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మీటింగ్లు ఎందుకు జరుగుతున్నాయన్న ప్రశ్నకు సమాధానం ఒక్కటే—ప్రభుత్వంలో అంతర్గత అస్థిరత పెరిగిపోతోందన్న సంకేతం. ప్రజల అభిప్రాయం ఇప్పటికే స్పష్టంగా బయటపడుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎవరిని మైక్ పెట్టి అడిగినా, ప్రభుత్వం మీద తీవ్ర అసహనం వ్యక్తమవుతోందని వారు చెబుతున్నారు. అయితే…

Read More