కరీంనగర్‌లో బండి సత్తా… ఓటుకు 70 వేల ఆరోపణలు, కుటుంబాల విజయాలతో హాట్‌టాపిక్ మున్సిపల్ ఫలితాలు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికర మలుపులు తిరిగాయి. కొన్ని చోట్ల పార్టీల బలం పెరిగితే, మరికొన్ని చోట్ల డబ్బు రాజకీయాలు, కుటుంబ ఆధిపత్యం, స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం ప్రధాన చర్చగా మారాయి. కరీంనగర్ కార్పొరేషన్‌లో భారతీయ జనతా పార్టీ మెజారిటీకి కాస్త దూరంలో నిలిచినా, గత ఎన్నికలతో పోలిస్తే పార్టీ ఓట్లు, సీట్లు పెరగడం గమనార్హంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో పార్టీ బలం పెరిగిందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది….

Read More