మొంతా ప్రభావం: హైదరాబాద్ సహా తెలంగాణలో అతి భారీ వర్షాలు – వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్

మొంతా తుఫాను ప్రభావం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఆగ్రహం ప్రదర్శిస్తోంది. ప్రత్యేకంగా రాజధాని హైదరాబాద్‌లో రాత్రి నుంచే భారీ వర్షాలు కురవడంతో నగరం తడిసిముద్దైంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచే వర్షం కురవడంతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) తాజా హెచ్చరిక మేరకు రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. వచ్చే కొన్ని గంటల్లో 180మి.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే రేపటికీ భారీ వర్షాల…

Read More

రైతుల ధాన్యం తడిసిపోతుంటే ప్రభుత్వం నిద్రలోనే – కొనుగోలు కేంద్రాల తాత్సారం పై బీజేపీ ఆగ్రహం

రాష్ట్రంలో ఇప్పటికే పంటలు సిద్ధంగా ఉండగా, ఇంకా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం రైతుల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలతో రైతుల ధాన్యం తడిసి ముద్దయిపోయింది. అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లను ప్రారంభించకపోవడం రైతులపై నిర్లక్ష్యాన్ని చూపుతోందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తూ — “రైతుల పంటలు తడిసిపోతుంటే ప్రభుత్వం మాత్రం ఎలక్షన్ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోంది….

Read More