పోలింగ్ కేంద్రంలో పోలీసులపై ఎంపీ అరవింద్ ఆగ్రహం… కేసు నమోదు, పలు చోట్ల ఎన్నికల ఉద్రిక్తత

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్‌లో పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులపై పరుష పదజాలంతో మాట్లాడిన బీజేపీ ఎంపీ ధర్మపూర్ అరవింద్‌పై కేసు నమోదైంది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిని బెదిరిస్తూ దూషించారని ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నట్లు నిజామాబాద్ వన్‌టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. బుధవారం పోలింగ్ సందర్భంగా 287వ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ అభ్యర్థిని పోలీసులు బయటకు పంపారన్న సమాచారం తెలుసుకున్న ఎంపీ అరవింద్ అక్కడికి చేరుకున్నారు….

Read More

జగిత్యాలలో టికెట్ల రగడ: బీజేపీ ఎంపీ అరవింద్‌పై కార్యకర్తల తిరుగుబాటు, కాంగ్రెస్‌లోనూ కలకలం

జగిత్యాలలో టికెట్ల రగడ: బీజేపీ ఎంపీ అరవింద్‌పై కార్యకర్తల తిరుగుబాటు, కాంగ్రెస్‌లోనూ కలకలం జగిత్యాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో టికెట్ల పంపిణీ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. బీజేపీ ఎంపీ అరవింద్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఆయన ఓటమి జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందని బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు బహిరంగంగా హెచ్చరించారు. బీజేపీ ఎంపీ అరవింద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భోగా శ్రావణిపై టికెట్లు అమ్ముకున్నారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి….

Read More