ఏ ఎన్నికలు ముందు? ఎంపీటీసీ–జెడ్పీటీసీనా లేక కార్పొరేషన్‌నా? తెలంగాణ రాజకీయాల్లో హాట్ డిబేట్

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల అనంతరం, ఇప్పుడు తదుపరి ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలు ఏవి ముందుగా నిర్వహిస్తారన్నదే ప్రధాన అంశంగా మారింది. ఇటీవల కార్పొరేషన్‌లలో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రవేశపెట్టిన కొత్త మ్యాప్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పునర్విభజన వెనుక రాజకీయ కుట్ర ఉందని బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఎంఐఎం ప్రభావం…

Read More

సర్పంచ్ ఎన్నికల ఫలితాలే సంకేతం: ఎంపిటీసీ–జెడ్పిటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ వెనకడుగు?

ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీ గుర్తు లేకుండా జరిగిన ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్‌కు వచ్చిన ఫలితాలు, రాబోయే ఎంపిటీసీ–జెడ్పిటీసీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సభల్లో మాట్లాడుతున్న బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నది ఒక్కటే—సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు యాదృచ్ఛికం కాదు. “కారు గుర్తు లేకపోయినా గుబ గుయ్యి అనిపించింది. రేపు కారు గుర్తుతో ఎన్నికలు…

Read More

పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్: బీసీ రిజర్వేషన్లు, రాజకీయ సమీకరణలు, డబుల్ ధమాకా పోటీలు – రాష్ట్రంలో వేడెక్కుతున్న వాతావరణం

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రకటనకు దగ్గరపడుతున్న తరుణంలో రాజకీయ వేడి మరింతగా పెరుగుతోంది. పలు ముఖ్య అంశాలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి—వాటిలో ముఖ్యమైనవి బీసీ రిజర్వేషన్లు, గ్రామస్థాయిలో మారిన సమీకరణలు, సర్పంచ్–ఎంపిటీసీ డబుల్ ఛాన్స్, అలాగే ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై ఎన్ఐఏ చర్యలు. 🔹 బీసీ రిజర్వేషన్లు: 50% పరిమితిపై ఆందోళన ప్రస్తుతం 50% లోపు మాత్రమే రిజర్వేషన్లు అనుమతించడం బీసీ వర్గాలపై “ఆత్మహత్య సదృశమే” అని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అభిప్రాయపడ్డారు.రాజకీయ కారణాల…

Read More