బీసీ రిజర్వేషన్లపై తాజా పరిస్థితి: ఐక్యత, చైతన్యం, మరియు 50% పరిమితి

ప్రస్తుతం నాతో పాటు నందకృష్ణ మాది గారు ఉన్నారు, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుల అధ్యక్షులు. అలాగే బీసీకి 42% రిజర్వేషన్‌పై ఇటీవల హైకోర్టు స్టే విధించింది. 18వ తారీకు రాష్ట్రవ్యాప్తంగా బందుకు పిలుపునిచ్చింది బీసీ సంఘాలు. దీనికి మద్దతుగా ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 42% వస్తే 69% అవుతుంది. ఇందులో ఇతర కులాలకు అన్యాయం అవుతుందా అని పిటిషన్ దారులు చెబుతున్నారు. మాకు అభ్యంతరం లేదు, కానీ 50% మించరాదు అని సుప్రీం కోర్టు…

Read More