మేడారంలో చరిత్రాత్మక క్యాబినెట్ భేటీ: 18న మంత్రివర్గ సమావేశం, మున్సిపల్ ఎన్నికలపై కీలక నిర్ణయాలు?

తెలంగాణ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం హైదరాబాద్‌కు దూరంగా, ములుగు జిల్లా మేడారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమ్మక్క–సారలమ్మ మేడారం జాతర ప్రాంతంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ క్యాబినెట్ సమావేశంలో ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ప్రభుత్వ ఆమోదం తెలిపే అవకాశం ఉందని…

Read More

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు: పూర్తి దర్యాప్తు చేయాలని డిమాండ్

ములుగు జిల్లా వాజేడు ప్రాంతంలో జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్‌పై వివాదం నెలకొంది. ఈ ఎన్‌కౌంటర్‌లో జరిగిన సంఘటనలపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC)‌కు న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఎన్‌కౌంటర్ అసలు నిజమా? లేదా యథేచ్ఛగా జరిగిన Encounter Killనా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజా వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే కర్రెగుట్ట ప్రాంతంలో మరో CRPF బేస్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు CRPF ఐజీ త్రివిక్రం తెలిపారు. ప్రభుత్వం నక్సలిజం నిర్మూలన పేరుతో…

Read More