కరీంనగర్ కార్పొరేషన్‌లో ట్విస్టుల రాజకీయాలు… మేయర్ పీఠంపై అనిశ్చితి

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. మేయర్ పీఠం దాదాపు భారతీయ జనతా పార్టీ సొంతమవుతుందనే సమయంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఫలితాలు వెలువడిన వెంటనే బీజేపీలో చేరిన 15వ డివిజన్ కార్పొరేటర్ విప్పుల సాయి జ్యోతి, ఆదివారం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. మొదట కాంగ్రెస్ నేతలు ఆమె ఇంటికి వెళ్లి మద్దతు కోరగా, ఆరోగ్య కారణాలతో హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిపోయిన సాయి…

Read More