టికెట్లు కార్యకర్తల హక్కు.. మున్సిపల్ ఎన్నికల్లో 50 సీట్లు లక్ష్యం: కాంగ్రెస్ నేత దూకుడు వ్యాఖ్యలు
మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కాంగ్రెస్ నేత తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. టికెట్ల పంపిణీ అనేది ఎవరి వ్యక్తిగత సొత్తు కాదని, అది పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తల హక్కు అని స్పష్టం చేశారు. పార్టీని అంగట్ల సరుకులా భావిస్తే ఊరుకునేది లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కనీసం 50 స్థానాలను లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నామని…

