పరిశుభ్రతపై కఠిన హెచ్చరికలు… మూడు కార్పొరేషన్లపై ఫీల్డ్ విజిట్స్ ఆదేశించిన రేవంత్ రెడ్డి

రాజధాని ప్రాంతాల్లో పరిశుభ్రత, పట్టణాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టే దిశగా ముందుకెళ్తోంది. మూడు నగర పాలక సంస్థల పరిధిలో శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. చెత్త కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ కమిషనర్లు ఉదయం 6 గంటలకే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు ముఖ్యంగా హైదరాబాద్ మహానగర పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు వర్తిస్తాయి. పట్టణాభివృద్ధి శాఖ సమీక్షలో…

Read More

ఆడంబర రాజకీయాలు వద్దు… నిజాయితీకి ఓటేయండి: కామారెడ్డి ప్రజలకు రమణ రెడ్డి పిలుపు

కామారెడ్డి ప్రజలు విజ్ఞులని, ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ చేసినా తనను గెలిపించిన ప్రజల తీర్పు ప్రత్యేకమని రమణ రెడ్డి అన్నారు. తాను గెలిచే ముందు ఎలా సాధారణంగా వచ్చానో, గెలిచిన తర్వాత కూడా అలాగే సాధారణ జీవనం కొనసాగిస్తున్నానని తెలిపారు. భారీ కాన్వాయ్‌లు, ఫ్లెక్సీలు, ఆడంబర కార్యక్రమాలు పెట్టుకోవడం నాయకత్వానికి గుర్తు కాదని స్పష్టం చేశారు. ప్రజల డబ్బుతో ప్రదర్శనలు చేయడం రాజకీయ సంస్కృతి కాదని విమర్శించారు. పెద్ద ఎత్తున వాహనాలు, కార్యక్రమాలు నిర్వహించడానికి ఖర్చు చేసే…

Read More