ఎక్విడేషన్ పేరుతో జర్నలిస్టుల గొంతు నొక్కడం ప్రజాస్వామ్య విరుద్ధం

ఎక్విడేషన్ పేరుతో జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్హెచ్ఆర్సి రాష్ట్ర సెక్రెటరీ సామశివరావు తీవ్రంగా విమర్శించారు. పత్రిక హక్కును కార్డుతో ముడిపెట్టడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి ఉత్తరులు జర్నలిస్టులపై మానసిక ఒత్తిడి పెంచేవిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఎక్విడేషన్ ఉన్నా లేకున్నా, ప్రజాస్వామ్య వ్యవస్థలో పని చేసే హక్కు, రాసే హక్కు, మాట్లాడే హక్కు ఉంటుందని ప్రభుత్వం గుర్తించాలన్నారు. వాహనాలపై ‘ప్రెస్’ అనే పదాన్ని నిషేధించడం జర్నలిస్టులను రోడ్లపై…

Read More

తప్పుడు కేసుల్లో నిర్దోషులకు నష్టపరిహారం ఇవ్వాలా? – కీలక నిర్ణయంపై సుప్రీం కోర్టు ఆలోచన

తప్పుడు కేసుల్లో నిర్దోషులుగా తేలిన వారికి నష్టపరిహారం ఇవ్వాలా? అనే కీలక అంశంపై భారత సుప్రీం కోర్టు మంత్రిపర్వత స్థాయిలో చర్చిస్తోంది.తమకు చేయని నేరాలకుగాను జైలు పాలైన వ్యక్తులు ఎదుర్కొన్న అన్యాయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని కోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం, “తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం, నిర్దోషులపై నేరాలు మోపడం” వంటి ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ, ఇలాంటి సందర్భాల్లో నష్టపరిహారం చెల్లించే విధానం ఉండాలనే విషయాన్ని పరిశీలిస్తోంది….

Read More