కేంద్ర బడ్జెట్ vs తెలంగాణ బడ్జెట్: నిర్మల సీతారామన్ చూపిన బ్యాలెన్స్, భట్టి విక్రమార్క ఫెయిల్యూర్?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ తర్వాత, సామాన్యులు-మధ్యతరగతి వర్గాల్లో ఆశలు పెరిగాయి. ముఖ్యంగా కార్ల ధరలు తగ్గే అవకాశాలు, ఎలక్ట్రిక్ కార్లు సామాన్యులకు అందుబాటులోకి రావడం వంటి అంశాలు మిడిల్ క్లాస్‌కు ఊరటనిచ్చే పరిణామాలుగా మారాయి. ఇప్పటివరకు 10–11 లక్షల ధరల్లో ఉన్న కార్లు కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ కేంద్ర బడ్జెట్‌ని చూస్తుంటే ఒక ప్రశ్న సహజంగానే వస్తోంది. ఇలాంటి ఆర్థిక క్రమశిక్షణ, బ్యాలెన్స్…

Read More

కేంద్ర బడ్జెట్ ప్రభావం: సెన్సెక్స్ కుదేలు, బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదల

నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. బడ్జెట్ అనంతరం సెన్సెక్స్ ఒక్కరోజులోనే 1,546 పాయింట్లు కుదేలు కావడం గమనార్హం. ఇదే సమయంలో ఇటీవల అంబరాన్నంటిన బంగారం ధరలు కూడా ఒక్కసారిగా భారీగా తగ్గాయి. బడ్జెట్ ప్రకటనల తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర తులం మీద దాదాపు రూ.12,000 వరకు తగ్గింది. వెండి ధరలు కూడా అదే బాటలో తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్…

Read More

మిడిల్ క్లాస్‌కు ఊరటనిచ్చిన కేంద్ర బడ్జెట్‌.. నిర్మలా సీతారామన్‌పై పెరుగుతున్న విశ్వాసం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా కేంద్ర బడ్జెట్ మిడిల్ క్లాస్, సామాన్య వర్గాలకు ఊరటనిచ్చేదిగా ఉందని రాజకీయ, ఆర్థిక వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. బీజేపీ పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నిర్మలా సీతారామన్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని ఆమె ఎప్పుడూ ఒమ్ము చేయలేదన్న అభిప్రాయం బలపడుతోంది. భారతదేశ ఆర్థిక పునాదులు బలంగా నిలబడటానికి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన కృషి…

Read More

కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ భారీ ఆశలు: మెట్రో, టీపులర్, మూసీ–గోదావరి అనుసంధానానికి నిధులొస్తాయా?

ఆదివారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ రాష్ట్రం భారీ ఆశలు పెట్టుకుంది. మెట్రో విస్తరణ, టీపులర్ ప్రాజెక్టులు, మూసీ–గోదావరి నదుల అనుసంధానం వంటి కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తారా లేదా అన్నది రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.h ప్రత్యేకంగా మూసీ–గోదావరి అనుసంధాన ప్రాజెక్టుకు సుమారు ₹6,000 కోట్ల నిధులు అవసరంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదించింది. అలాగే కేంద్ర పన్నుల వాటాలో తెలంగాణకు…

Read More

కేంద్ర బడ్జెట్ 2026పై భారీ అంచనాలు: రాయితీలు ధనవంతులకా… సామాన్యులకా?

రేపు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 9వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతర్జాతీయ ఆర్థిక అస్థిరతలు ఒకవైపు, దేశీయంగా పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, ఎంఎస్ఎంఈలపై ఒత్తిడి మరోవైపు ఉన్న ఈ సమయంలో వచ్చే బడ్జెట్‌పై సామాన్యుల నుంచి వ్యాపార వర్గాల వరకు భారీ అంచనాలు నెలకొన్నాయి. గత బడ్జెట్‌లో ఆదాయపన్ను ఉపశమనాలతో మధ్య తరగతి కొంత ఊరట పొందింది. ఈసారి పెద్ద సంస్కరణలు కాకపోయినా, స్టాండర్డ్ డిడక్షన్‌ను కొత్త పన్ను విధానంలో ₹75,000 నుంచి ₹1…

Read More

22 వేల పెట్టుబడితో 22 లక్షల ఆదాయమా? ఫేక్ ఏఐ వీడియోలతో కొత్త సైబర్ మోసాలు

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో వేల సంఖ్యలో ఫేక్ వీడియోలు వైరల్ అవుతుండటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈజీ మనీ పేరుతో అమాయకులను మోసం చేయడమే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ప్రముఖుల ఫేక్ వీడియోలు, వాయిస్‌లను సృష్టిస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నట్లుగా ఫేక్ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ…

Read More

ప్రకాశ్ రాజ్‌ పై బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ వివాదం — “క్షమించండి, మళ్ళీ ఇలాంటివి చేయను” అని సిట్‌ విచారణలో ప్రకాష్ రాజ్

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పై ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌ కేసులో సిట్‌ (Special Investigation Team) విచారణ కొనసాగుతోంది. ఇటీవల ఈ కేసులో ఆయన విచారణకు హాజరై, “తప్పు చేశాను, క్షమించండి — ఇకపై ఇలాంటి తప్పు చేయను” అని అధికారుల ఎదుట స్పష్టం చేశారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్స్ కారణంగా జరిగిన ఆర్థిక మోసాలు, యువత ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం, సైబర్…

Read More