అమీన్పూర్ ల్యాండ్ కబ్జాలపై సంచలన ఆరోపణలు: హైడ్రా బుల్డోజర్ల తర్వాత కూడా కడీలు… శాశ్వత పరిష్కారం ఎప్పుడు?

అమీన్‌పూర్‌ (పటాన్‌చెరు నియోజకవర్గం)లో భూ కబ్జాల వ్యవహారం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభుత్వ భూములు, చెరువులు, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లపై అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు ఏర్పాటైన హైడ్రా (HYDRA) పదేపదే బుల్డోజర్‌ చర్యలు చేపడుతున్నా, అదే స్థలంలో మళ్లీ కబ్జాలు జరుగుతుండటం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. అమీన్‌పూర్ హెచ్‌ఎంటీ కాలనీలో కాటసాని రాంభూపాల్‌, సిస్లా రమేష్‌, సిస్లా లోహిత్‌ కలిసి ప్లాట్లను అక్రమంగా ఆక్రమించారని బాధితులు ఆరోపిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో ఇప్పటివరకు…

Read More

కొత్త రాజకీయ శక్తిగా జాగృతి – ప్రజల కోసమే కవితక్క పోరాటం : జాగృతి నేతతో ఓకే టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ

తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశగా అడుగులు వేస్తున్న జాగృతి ఉద్యమం, కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జాగృతి కీలక నేత తన అభిప్రాయాలను నిస్వార్థంగా, నిర్భయంగా వెల్లడించారు. “నేను జర్నలిస్ట్‌గా మాత్రమే కాదు, ఈ ప్రాంత ఉద్యమకారుడిగా, ప్రజల ప్రయోజనాలు కాపాడే పౌరుడిగా మాట్లాడుతున్నాను” అని స్పష్టం చేసిన ఆయన, అబద్ధ రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. ఏ పార్టీ అయినా ప్రజలను…

Read More