ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అనర్హత పిటిషన్… స్పీకర్ విచారణ, ఉపఎన్నికలపై హాట్ టాపిక్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై దాఖలైన అనర్హత పిటిషన్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలక చర్చగా మారింది. ఈ పిటిషన్పై గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టడంతో పాటు పలువురు నేతలు తమ ఆధారాలను సమర్పించినట్లు తెలుస్తోంది. పిటిషనర్లు అయిన పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు తమ వద్ద ఉన్న ఆధారాలను స్పీకర్కు సమర్పించినట్లు మీడియాకు తెలిపారు. విచారణలో భాగంగా దానం నాగేంద్ర తరపు న్యాయవాదులు ఇద్దరినీ క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్లు సమాచారం. ఈ…

