బీఆర్ఎస్‌ లో లోటుపాట్లపై కార్యకర్తల ఆవేదన: ప్రజల కోసం నిలబడే సమయం వచ్చిందని వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పరిస్థితి, నాయకత్వ ధోరణిపై ఇటీవల తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో, కార్యకర్తల ఆవేదన మరింత వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా పార్టీ లోపాల వల్ల ప్రజల్లో నమ్మకం తగ్గి పోతున్నదనే అభిప్రాయం స్పష్టంగా వినిపిస్తోంది. కార్యకర్తలు స్పష్టం చేస్తూ—హరీష్ రావు, కేటీఆర్ వంటి నాయకులు కొంతమంది చేయి దాటిన నేతలను కాపాడేందుకు ముందుకు రావడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు నేలమీద కష్టాలు పడుతున్న సమయంలో, నాయకులను కాపాడటానికి కాదు,…

Read More