పార్టీ ఫిరాయింపు కేసుల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు వివాదాస్పదం – బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఊరట, ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు

📰 పార్టీ ఫిరాయింపు కేసుల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు వివాదాస్పదం – బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఊరట, ప్రజాస్వామ్యంపై తీవ్రమైన ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పార్టీ ఫిరాయింపుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ల విషయంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఈ కేసులపై నిర్ణయం తీసుకునే గడువు…

Read More

కడియం–దానం పై స్పీకర్ మరోసారి నోటీసులు: అఫిడవిట్‌లు తక్షణమే దాఖలు చేయాలని ఆదేశం

తెలంగాణ రాజకీయాల్లో పిరాయింపు కేసులు మళ్లీ వేడెక్కుతున్నాయి. బిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై విచారణ వేగం పెరిగింది. ఈ నేపథ్యంలో స్టేషన్‌గన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రకు స్పీకర్ గద్దం ప్రసాద్‌కుమార్ గురువారం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే పార్టీ పిరాయింపు ఆరోపణలపై 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వీరిలో 8 మంది సమాధానాలు సమర్పించగా, వారి మీద విచారణ కొనసాగుతోంది. అయితే…

Read More