శేర్లింగంపల్లిలో బీఆర్ఎస్‌కు భారీ బలం… విజయ్ కుమార్ రెడ్డి సహా పలువురు నాయకుల చేరిక

శేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతున్న నేపథ్యంలో శ్రీరామనగర్‌కు చెందిన విజయ్ కుమార్ రెడ్డి సహా పలువురు నాయకులు పార్టీలో చేరారు. వారికి పార్టీ నాయకులు హృదయపూర్వక స్వాగతం తెలిపారు. చదువుకున్న, చైతన్యవంతులైన నాయకులు పార్టీలో చేరడం శుభసూచకమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పార్టీని వీడినా, శేర్లింగంపల్లిలో పార్టీ బలం ఏమాత్రం తగ్గలేదని, ప్రతి డివిజన్‌లో కార్యకర్తలు చురుకుగా పనిచేస్తున్నారని నాయకులు తెలిపారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి బలమైన వాతావరణం ఉందని విశ్వాసం…

Read More