హైదరాబాదు–బెంగళూరు బస్ ప్రమాదం: ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా & డ్రైవర్ భద్రతపై ప్రశ్నలు

తాజాగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో జరిగిన ఘోర ప్రమాదం, గత 12 సంవత్సరాల క్రితం జరగిన సాదృశ్య ఘటనలను గుర్తుచేస్తోంది. ఆ సంఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తుంది, తాజాగా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సరిగ్గా అదే విధమైన ప్రమాదం ప్రైవేట్ ట్రావెల్స్ లో నడుస్తున్న “మాఫియా బస్సులు” కారణమని అనేక వర్గాలు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ బస్సులు, కాంట్రాక్ట్ క్యారేజ్, స్టేజ్ క్యారేజ్ పేర్ల కింద అనుమతులు లేకుండా…

Read More

కర్నూల్ బస్సు అగ్నిప్రమాదం – సజీవదహనమైన 20 మంది ప్రయాణికులు, తెలంగాణ-ఆంధ్ర ప్రభుత్వాలపై ఆగ్రహం

తెలంగాణ, ఆంధ్ర ప్రజలను కలచివేసిన భయానక ఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూల్ సమీపంలోని చిన్నటేకూరు వద్ద మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత భయంకరమైన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో ఉన్న 42 మంది ప్రయాణికులలో సుమారు 20 మంది సజీవ దహనం అయ్యారు. బయటపడిన మిగతా ప్రయాణికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించబడ్డారు. సాక్షుల ప్రకారం, బస్సు బైక్‌ను ఢీకొట్టిన తర్వాత డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో…

Read More