రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై తీవ్ర హెచ్చరిక – ప్రభుత్వానికి రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందా?

తెలంగాణలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల సమస్య మరింత రాజకీయ రంగు దాల్చుతోంది. ధర్ణా చౌక్ వద్ద ఆందోళన చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల తరఫున మాట్లాడిన నాయకులు ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 📱 “సెల్‌ఫోన్‌లే మా ఆయుధం” రిటైర్డ్ ఉద్యోగులు వయసు పైబడినవారైనా, సమాజంలో ప్రభావం చూపే శక్తి తమకు ఉందని నేతలు పేర్కొన్నారు.“మా చేతుల్లో ఉన్న సెల్‌ఫోన్‌లు ఏకే47 కంటే బలమైనవి. సోషల్ మీడియా ద్వారా లక్షల మందిని కదిలించగలం” అని హెచ్చరించారు….

Read More

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు

ఎనిమిది వారాల్లో చెల్లింపులు చేయాలని స్పష్టం తెలంగాణలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 13న దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కమిషన్, ఎనిమిది వారాల లోపు అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులకు వారి బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు పిటిషనర్ తెలిపారు. అలాగే, మరణించిన ఉద్యోగులు, వారి కుటుంబాలు మరియు పిటిషన్ దారులకు పూర్తి వివరాలు తెలియజేయాలని కూడా ఆదేశించినట్లు వెల్లడించారు….

Read More

తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్ర:రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ నిలిపివేతపై బక్క జార్సన్ సంచలన ఆరోపణలు

తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే దిశగా కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ మాజీ నేత బక్క జార్సన్ సంచలన ఆరోపణలు చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, ప్రభుత్వ ఖర్చులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇప్పటికీ సుమారు ₹11 వేల కోట్లకు పైగా బెనిఫిట్స్ బకాయిలుగా ఉన్నాయని బక్క జార్సన్ తెలిపారు. ఇవి ప్రభుత్వ దయాదాక్షిణ్యాలు కాదని, ఉద్యోగులు తమ సేవాకాలంలో కష్టపడి…

Read More