ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు ఆపండి, పాలనపై దృష్టి పెట్టండి: కేటీఆర్–హరీష్ రావులకు మద్దతుగా బిఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రజలంతా గమనిస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, విలువైన కాలాన్ని విచారణలు, నోటీసులు, రాజకీయ డ్రామాలతో ప్రభుత్వం వృథా చేస్తోందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్‌లకు నోటీసులు ఇచ్చిన తరువాత, తదుపరి కేసీఆర్‌కు కూడా నోటీసులు ఇస్తారన్న ప్రచారం సాగుతోందని, ఇది పూర్తిగా భయభ్రాంతులు సృష్టించడానికి చేసిన ప్రయత్నమేనని బిఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పేరిట…

Read More

ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే హౌస్ అరెస్టులు ఎలా? రేవంత్ రెడ్డిపై ఘాటు ప్రశ్నలు

కేటీఆర్, కవిత, కేసీఆర్ లేదా హరీష్ రావు వంటి నేతలు లేకపోతే ఎవ్వరినైనా అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా? అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ప్రశ్నలు సంధించారు ఒక రాజకీయ విశ్లేషకుడు. అరెస్టుల పేరుతో ప్రజల భావోద్వేగాలతో రాజకీయ నాయకులు ఆడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత ఘోరమైన నేరమని, ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగతంగా మాట్లాడుకునే సంభాషణను మూడో వ్యక్తి రహస్యంగా వినడం అనేది ప్రైవసీపై తీవ్ర దాడి అని పేర్కొన్నారు. చట్ట…

Read More

టాస్ మాత్రమే వేశాను.. అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుంది: కాంగ్రెస్, బీజేపీ నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టేలా బీఆర్ఎస్ నేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇంతకాలం బయట పెడితే తెలంగాణ సిగ్గుపోతుందనే ఊరుకున్నా. ఇప్పటివరకు టాస్ మాత్రమే వేశాను. అసలైన టెస్ట్ మ్యాచ్ ఇంకా ముందుంది” అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలను ఉద్దేశించి ఘాటైన హెచ్చరికలు చేశారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత.. తన భర్తపై నిరాధార ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం సాగిస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తానని…

Read More