ఖైరతాబాద్‌లో పీజీఆర్ వారసత్వం — రాజకీయ సాంప్రదాయాలపై మళ్లీ చర్చ

తెలంగాణ రాజధాని హైదరాబాదులోని ప్రముఖ నియోజకవర్గం ఖైరతాబాద్ ఎన్నాళ్లుగానో పేద ప్రజల ఆశలు–ఆకాంక్షలకు కేంద్రంగా నిలిచింది. ఈ ప్రాంతానికి పునాది వేసి, పేదలకు అండగా నిలబడి, అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైన నేత పి. జనార్ధన రెడ్డి (పీజీఆర్). తండాలు, గూడాలు, మారుమూల బస్తీలు…హైదరాబాద్‌కు ఉద్యోగాల కోసం వచ్చిన వలస కుటుంబాలకు అండగా నిలిచిన పీజీఆర్, “పేదల దేవుడు”గా పేరుపొందారు. 2007లో పీజీఆర్ గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందగా, ఖైరతాబాద్‌తో పాటు మొత్తం హైదరాబాదు…

Read More

జూబిలీ హిల్స్ ఉపఎన్నిక: అభివృద్ధి ప్రగాఢ వాదనలు – రేవంత్ రెడ్డి కౌంటర్‌ అటాక్

జూబిలీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. ఈ ఎన్నికలో అభివృద్ధి, సానుభూతి మరియు రాజకీయ సంప్రదాయాలపై ఘర్షణాత్మక మాటల యుద్ధం కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి జరిగిన రోడ్‌ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యాఖ్యలు చేశారు. 20 నెలల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజలు చూశారని, జూబిలీహిల్స్‌లో గెలిపిస్తే ఇదే తరహాలో అభివృద్ధి చేస్తామని అన్నారు. “మూడు సార్లు గెలిచినా జరగని అభివృద్ధి, నాలుగోసారి గెలిస్తే జరుగుతుందా?” అని బీఆర్‌ఎస్‌పై ఆయన ప్రశ్నించారు. అభ్యర్థి నవీన్ యాదవ్‌తో కలిసి…

Read More