పీఎం కిసాన్ పథకంలో అవకతవకలు బహిర్గతం – భార్యాభర్తలకు రెండుసార్లు నిధులు, కేంద్రం 31 లక్షల కేసులు గుర్తింపు

దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన (PM Kisan Samriddhi Yojana) ప్రారంభించినా, ఇప్పుడు ఆ పథకం పక్కదారి పట్టినట్లు కేంద్ర తనికీల్లో తేలింది. కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ నిర్వహించిన తనికీల్లో 31 లక్షల అనుమానాస్పద కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో 17.87 లక్షల భార్యాభర్తలిద్దరూ ఒకే ఇంటికి చెందినవారే అయినా, ఇద్దరికీ విడిగా పీఎం కిసాన్ నిధులు జమయ్యాయని తేలింది. కుటుంబంలో భార్య గాని భర్త…

Read More