నల్లమల్ల సాగర్ పేరుతో గోదావరి జలద్రోహమా? ఢిల్లీ మీటింగ్ వెనుక దాగిన కుట్రపై బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు

నల్లమల్ల సాగర్ పేరుతో గోదావరి జలద్రోహమా? ఢిల్లీ మీటింగ్ వెనుక దాగిన అసలు కథ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం, అదే రాష్ట్రానికి ద్రోహం చేస్తోందా? గోదావరి జలాల విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇదే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందుంది. నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి నీళ్లను తరలించే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ప్రెస్ మీట్ తర్వాతే ఢిల్లీకి ఉత్తరం ఈ నెల 30వ తేదీన…

Read More

పోలవరం కుడికాలువ తవ్వకాల్లో డబుల్ కెపాసిటీ వివాదం: కేంద్రం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలపై ప్రశ్నలు

పోలవరం జాతీయ ప్రాజెక్ట్ మళ్లీ ఒకసారి రాజకీయ చర్చలకు కేంద్రబిందువైంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రాథమిక టెండర్ డాక్యుమెంట్ ప్రకారం పోలవరం రైట్ మెయిన్ కెనాల్ కెపాసిటీ 11,500 క్యూసెక్కులుగా నిర్ణయించబడింది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 23,000 క్యూసెక్కుల కెపాసిటీతో కుడికాలువ తవ్వకాలు చేపడుతుండడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇది అప్రూవ్ చేసిన పరిమాణానికి దాదాపు డబుల్ కెపాసిటీ, అంటే జాతీయ ప్రాజెక్ట్ ప్రణాళికకు వ్యతిరేకంగా ఉన్నట్టే. వివాదం ఏంటంటే: ప్రభుత్వ పత్రాల ప్రకారం పోలవరం…

Read More