ఉప్పల్‌లో మెస్సీ సందడి: గ్లోబల్ ఇమేజ్ పేరుతో ప్రజాధన దుర్వినియోగమా?

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌కు రావడంతో రాష్ట్రంలో ఫుట్‌బాల్ ఫీవర్ నెలకొంది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రత్యేక ఈవెంట్‌ను చూసేందుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోల్కత్తా పర్యటన అనంతరం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే మెస్సీ, అక్కడి నుంచి తాజ్ ఫలక్నామా ప్యాలెస్‌లో జరిగే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే ఈ ఈవెంట్ చుట్టూ ఉత్సాహంతో పాటు తీవ్ర వివాదం కూడా చెలరేగింది. మెస్సీతో సెల్ఫీ దిగాలంటే ఒక్కొక్కరికి…

Read More

ఓయూ సందర్శనలో విద్యార్థుల సమస్యలు మిస్సయ్యాయా? – నిరుద్యోగుల ఆందోళన, భారీ బందోబస్తుపై విమర్శలు

ఓయూలో ముఖ్యమంత్రి సందర్శన సందర్భంలో భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తు, విద్యార్థుల—నిరుద్యోగుల ఆందోళనలు, మాట వినిపించుకునే అవకాశాలు లేకపోవడం వంటి అంశాలపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. ఆరు నెలల క్రితం ఓయూ సందర్శనకు వస్తే నిరసనలకు అనుమతి ఇస్తానని, ప్రజల ప్రశ్నలు వింటానని ముఖ్యమంత్రి ప్రకటించినా, నిన్న జరిగిన పర్యటనలో మాత్రం వేలాది మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటయ్యిందని విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి 📌 “మాట…

Read More

సింపతీ, సెంటిమెంట్స్ వద్దు..నియోజకవర్గం అభివృద్ధి కోసం చాలా జాగ్రత్తగా ఓటెయ్యండి- నవీన్ యాదవ్

మీ భవిష్యత్ గురించి ఓటెయ్యండి- నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ వివరాలు: మొత్తం ఓటర్లు: 4,01,635పురుషులు: 2,08,561మహిళలు: 1,92,779ఇతరులు: 25పోలింగ్‌ కేంద్రాలు: 407సమస్యాత్మక కేంద్రాలు: 226పోలింగ్‌ సిబ్బంది: 2,060పోలీసు సిబ్బంది (రిజర్వ్‌తో కలుపుకొని): 2,394బ్యాలెట్‌ యూనిట్లు: 561వీవీ ప్యాట్‌ యంత్రాలు: 595పోటీదారులు: 58

Read More

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ఉత్సాహభరిత పోలింగ్ — డ్రోన్ల పర్యవేక్షణలో భద్రతా చర్యలు కఠినం

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నిక పోలింగ్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికల ప్రక్రియలో ఐదువేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. పోలింగ్‌ ప్రారంభమైన కొద్ది సేపటికే ఓటర్లు భారీగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం వేళల్లోనే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. ఈసారి పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక ప్రణాళికలు…

Read More