అమెరికాతో ‘ది బెస్ట్ డీల్’నా..? ట్రంప్ ఒత్తిడికి తలగ్గిన ఒప్పందమా..? భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌పై రాజకీయ దుమారం

భారత్–అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి దారి తీసింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈ ఒప్పందాన్ని “పొరుగు ప్రత్యర్థి దేశాలతో పోలిస్తే భారత్‌కు దక్కిన అత్యుత్తమ డీల్”గా అభివర్ణించారు. వ్యవసాయం, డైరీ ఉత్పత్తులకు పూర్తి రక్షణ కల్పించామని, టెక్స్టైల్స్, ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారులకు ఈ డీల్ ద్వారా లాభం చేకూరుతుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్‌తో ఉన్న స్నేహ సంబంధాలే ఈ ఒప్పందానికి…

Read More

మత విద్వేష వ్యాఖ్యలు: పాడి కౌశిక్ రెడ్డి పై హెచ్ఆర్సిలో ఫిర్యాదు

యావత్తు ముస్లిం సమాజాన్ని అవమానించిన వ్యాఖ్యలు” – ఫైం ఖుర్షి ఆరోపణ 24 గంటల్లో సస్పెండ్ చేయకపోతే వ్యాఖ్యలను సమర్థించినట్టే: బీఆర్ఎస్ నేతలకు హెచ్చరిక హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన మత విద్వేష వ్యాఖ్యలపై రాష్ట్ర మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ వైస్ చైర్మన్ ఫైం ఖుర్షి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC)లో ఫిర్యాదు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఓ నిజాయితీగల ఐపీఎస్ అధికారిని మతం పేరుతో దూషించడమే కాకుండా, యావత్తు…

Read More

ఫోన్ టాపింగ్ కేసు: సిట్ విచారణకు హాజరైన కేసీఆర్, నందీనగర్‌లో కీలక భేటీలు

ఫోన్ టాపింగ్ కేసులో ఆదివారం సిట్ విచారణ ఉండటంతో ఉదయం 11 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా నందీనగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ ముఖ్యనేతలతో కలిసి లంచ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనపై నమోదైన కేసులు, సిట్ విచారణ తీరు, భవిష్యత్ వ్యూహాలపై పార్టీ నేతలతో ఆయన చర్చించినట్లు సమాచారం. సిట్ విచారణ అనంతరం కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు…

Read More

ఫోన్ ట్యాపింగ్ విచారణలో కక్షసాధింపు లేదు.. చట్టం తన పని తాను చేస్తుంది: కాంగ్రెస్ స్పష్టం

గత పదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాల నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశమైన ఫోన్ ట్యాపింగ్, డ్రోన్ ట్రాఫిక్ వ్యవహారాలపై చట్టబద్ధంగా విచారణ కొనసాగుతున్న తరుణంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎవరిపైనా వ్యక్తిగత కక్ష సాధింపుల ఆలోచన లేదని, గతంలో ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా పనిచేసిన వారిపట్ల…

Read More

వీణవంక సమ్మక్క జాతరలో మతవివేచన వ్యాఖ్యలపై పాడి కౌశిక్ రెడ్డి కేసు నమోదు

కరీంనగర్ వీనవంక సమ్మక్క జాతర సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముస్లింలను ఉద్దేశించి మతవివేచన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో పోలీసులు జడ్జిమెంట్ మేరకు వాహనాల సంఖ్యను పరిమితం చేయమని అడగగా, కౌశిక్ రెడ్డి ఆగ్రహంతో రోడ్డు మీద ధర్నా పెట్టి పోలీసులపై క్షోభ వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పోలీసులు ఆయనపై బహుళ IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తర్వాత ఆయన…

Read More

తెలంగాణ రాజకీయాల్లో మీడియా–మంత్రుల నెక్సస్: బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి చుట్టూ వివాదాలు

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో “చిచ్చు పెట్టేది ఎవరు?” అన్న ప్రశ్నే ప్రధానంగా వినిపిస్తోంది. ప్రభుత్వం కుప్పకూలిపోతుందా? ఐఏఎస్ అధికారులు నిజంగా పనిచేస్తున్నారా? లేక మంత్రుల మధ్య, మీడియా మధ్య నడిచే లోపలి ఆటలే పరిపాలనను గందరగోళంగా మారుస్తున్నాయా? అనే అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఈ మొత్తం కథలో కీలకంగా వినిపిస్తున్న పేరు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సీనియర్ జర్నలిస్ట్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. భట్టి విక్రమార్కే ఈ వివాదానికి కేంద్ర…

Read More

కేసీఆర్‌కు నోటీసులపై తీవ్ర విమర్శలు: తెలంగాణ గడ్డను అవమానిస్తున్న పాలకులు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి, రాష్ట్ర అవతరణకు తన జీవితాన్ని అంకితం చేసిన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నోటీసులు కేవలం ఒక నాయకుడికి మాత్రమే కాదు, తెలంగాణ గడ్డకే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికే అవమానమన్న భావన బలంగా వ్యక్తమవుతోంది. కేసీఆర్‌పై చర్యల పేరుతో జరుగుతున్న వ్యవహారాల వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు ప్రజల్లో మొదలయ్యాయి. తమ…

Read More

తెలంగాణ కాంగ్రెస్‌లో కలహాలు: రేవంత్ రెడ్డి నాయకత్వంపై పెరుగుతున్న విమర్శలు

రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రశ్నలు, స్కామ్‌లపై ఆరోపణలు ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, అసమ్మతి స్వరాలు బహిరంగంగా వినిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మీడియా వేదికలపై వస్తున్న కథనాలు, నేతల వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెస్‌లో చీలికలు తప్పవా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి అనేది కొత్త కాదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా అంతర్గత భేదాభిప్రాయాలు ఉండేవని నేతలు గుర్తు…

Read More

లిక్కర్ స్కామ్ ఆరోపణలున్న కవితకు కాంగ్రెస్‌లో చోటు లేదు: మధు యాష్కి గౌడ్ స్పష్టం

లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని టీపీసీసీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు ప్రాణత్యాగాలు చేసి ఉద్యమం చేస్తే, అదే సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు — కేసీఆర్, హరీష్ రావు, కవిత — 2010లోనే అమెరికాలో కంపెనీలు పెట్టుకున్నారని మధు యాష్కి…

Read More

అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీరు వివాదాస్పదం: న్యూట్రాలిటీపై రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు

తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. స్పీకర్ న్యూట్రల్‌గా వ్యవహరించాల్సిన సందర్భంలో ఆయన తీరు ఒక పక్షానికే అనుకూలంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్‌లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టి ఎనిమిది మంది ఎమ్మెల్యేల…

Read More