గద్వాల రైతుల సమస్యలు, రాజకీయ మార్పులు… హామీలు అమలు చేయాలన్న డిమాండ్ గర్జన

గద్వాల ప్రాంతంలో రైతుల సమస్యలు, రాజకీయ నాయకుల మార్పులు, అమలు కాని హామీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సీడ్ పత్తి సాగు చేసే రైతులు దశాబ్దాలుగా కంపెనీలు, ఆర్గనైజర్ల చేతిలో నష్టపోతూ అప్పుల బారిన పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితులను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్, సబ్సిడీలు వంటి హామీలు అమలు కాలేదని ప్రజలు ఆవేదన…

Read More

రేవంత్ రెడ్డికి గెలుపా..? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తేలిపోతుంది: బీఆర్ఎస్ ఫైర్

రేవంత్ రెడ్డి నిజంగా గెలవాలనుకుంటున్నారా? లేక మాటలకే పరిమితమా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలే ప్రజల తీర్పు ఏమిటో స్పష్టంగా చెప్పబోతున్నాయని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులు జీహెచ్ఎంసీపై తమకే విజయం ఖాయమంటూ చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. “సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 60 శాతం వచ్చినా, మాకు 40 శాతం వచ్చింది. బీజేపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు….

Read More

పార్టీ ఫిరాయింపుల చట్టానికి గండి: స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పుతో కాంగ్రెస్ తెచ్చిన చట్టమే నిర్వీర్యం?

తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈరోజు ఇచ్చిన తీర్పు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ తీర్పుతో పార్టీ ఫిరాయింపుల చట్టం (రాజ్యాంగం – 10వ షెడ్యూల్) ఉద్దేశ్యమే దెబ్బతిన్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చట్టాన్ని దేశంలో అమలు చేసినది అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ. రాజకీయాల్లో అక్రమ ఫిరాయింపులను అడ్డుకోవడం, ప్రజల ఓటుకు గౌరవం కల్పించడమే దీని లక్ష్యం. కానీ నేడు అదే చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్…

Read More