నారాయణపేట మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్యపై వివాదం… అసలు కారణాలు వెలుగులోకి తేవాలని డిమాండ్

నారాయణపేట జిల్లా మక్తల్‌లో బీజేపీ అభ్యర్థిగా ఉన్న గిరిజన నాయకుడు ఎరుకల మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతల రాజకీయ ధోరణిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ నాయకుడు ఆత్మహత్య చేసుకున్నా, అసలు కారణాలను వెలికితీయకుండా రాజకీయ లాభనష్టాల కోసం రోడ్డెక్కి నిరసనలు చేయడం సరైన పద్ధతి కాదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చే సందర్భాల్లో…

Read More