మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం… రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ, 13న ఫలితాలు
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు జరగనున్న పోలింగ్తో ప్రజల తీర్పు వెలువడనుండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో సుమారు 52 లక్షల 7 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిర్వహణ కోసం 41 వేల మందికి పైగా సిబ్బందిని నియమించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల…

