జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తక్కువ పోలింగ్ – రిగ్గింగ్ ఆరోపణలతో ఉద్రిక్తత, ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ ఆధిక్యం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చివరి దశలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యూసుఫ్గూడాలో ఓ వృద్ధురాలిని పోలీస్ అధికారి స్వయంగా పోలింగ్ బూత్కు తీసుకెళ్తున్న వీడియో వైరల్ అవ్వగా, కార్మికనగర్, బస్తీ ప్రాంతాల్లో ఓటర్లు భారీగా క్యూల్లో నిలబడ్డారు. అయితే మొత్తం మీద 50% కంటే తక్కువ పోలింగ్ నమోదైంది. చివరి వరకు 48.47% పోలింగ్ నమోదవగా, 2023 ఎన్నికల కంటే కేవలం 1% మాత్రమే అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈసారి మధ్యతరగతి ప్రాంతాల్లో ఓటింగ్ శాతం…

