గద్వాల్‌లో మహిళా రైతుల ఆగ్రహం – బకాయిలు, కరెంట్, రుణమాఫీపై ప్రభుత్వానికి హెచ్చరిక

గద్వాల్లో మహిళా రైతులు మరియు పత్తి రైతుల సమస్యలు తీవ్ర రాజకీయ చర్చకు దారి తీసాయి. సీడుపత్తి బకాయిలు, విద్యుత్ సరఫరా లోపాలు, యూరియా కొరత, రుణమాఫీ అమలు లోపం వంటి అంశాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు చెబుతున్నదేమిటంటే — పత్తి సాగులో మహిళలు ఇంటి పని, పొలం పని రెండూ చూసుకుంటూ తీవ్రంగా కష్టపడుతున్నా, మధ్యవర్తులు మరియు కంపెనీలు లాభాలు పొందుతున్నాయి. కలెక్టర్ సమక్షంలో బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటికీ అమలు…

Read More